కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామ�
Amit Shah- Rajnath | ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలోని నలుగురు ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ తమ పాత మంత్రిత్వశాఖలనే పొందారు.
Nirmala Sitaraman | ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. నిర్మలా సీతారామన్ కు మళ్లీ ఆర్థిక శాఖ అప్పగించగా, జ్యోతిరాదిత్య సింధియాను పౌర విమానయాన శాఖ నుంచి టెలీ కమ్యూనికేషన్లకు మార్చారు. ఏపీ �
Modi 3.0 Cabinet | నరేంద్ర మోదీ క్యాబినెట్ లో మంత్రులుగా చేరిన వారిలో టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయస్కుడు కాగా, హెచ్ఏఎం నేత జీతన్ రాం మాంఝీ అత్యంత వృద్ధుడు.
Cabinet Meeting | మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే (approve more rural houses) అవకాశం ఉన్నట్లు తెలిసింది.