‘ఇది మా తాతగారిల్లు’, ‘మా పూర్వీకులు ఇదిగో ఈ భవంతిలోనే ఉండేవారట’ అని ఎవరైనా చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యంగా, ఇంకొంత ఆనందంగా చూస్తున్నారు జనం. ఎందుకంటే, ఇప్పుడు ఇల్లు ఎంత పాతదైతే అంత గొప్ప.
హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్ ఆధునికతకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల అద్దాల మేడలు నగర రూపు రేఖలను ఒక్కసారిగా మార్చివేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లను దాటి
ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి.
తలాపున గోదావరి, ప్రాణహిత నదులున్నా ఉమ్మడి పాలనలో చెన్నూరు నియోజకవర్గం గుక్కెడు నీటికి నోచుకోలేదు. వాగులపై బ్రిడ్జిలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలూ
వ్యవసాయం, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో
దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళితబంధు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ కేసీఆర్ అని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివర్ణించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్ర
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. పీహెచ్సీలలో అందుతున్న ఆధునిక వ�
రజకుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఆధునిక సౌకర్యాలతో మోడ్రన్ ధోబీఘాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. ఏడాది వ్యవధిలోనే సిరిసిల్లలో రూ.1.34 కోట్లతో నిర్మించిన రాష్ట్రంలోనే తొలి మోడ్రన్ ధ�