ఉత్తరప్రదేశ్లో మనువాద ముసుగులో దళితులపై జరుగుతున్న దాడుల ఘటనలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ విషయమై మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయాన్ని తెలపాలని, లేకుంటే దళితు�
మతం పేరుతో సమాజంలో వైషమ్యాలను రెచ్చగొడుతూ నిత్యం దళితులపై దాడిచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్�
బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. నల్లగొండ కేంద్రంలోని టీఆర్టీ భవన్లో శనివారం జరిగిన సంఘం జిల్లా సదస్సులో ఆయన మా
బీజేపీ పార్టీయే తమ శాశ్వత శత్రువు అని, దళితులు ఆ పార్టీని వెలివేయాలని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశా
దళితులపై దాడులు చేస్తూ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించి గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ముషీరాబాద్, డిసెంబర్ 17: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ది చెప్పడానికి మాదిగలు, మాదిగ ఉప కులాలు సిద్ధంగా ఉన్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్�
వారికి రాజకీయంగానే బుద్ధి చెప్తాం సీఎం కేసీఆర్ వెంటే దళితజాతి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్ ఎమ్మార్పీఎస్ నేతలు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దళితబంధుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తు�