రేషన్ షాపుల వద్ద కోటా బియ్యం కోసం వినియోగదారులు క్యూలో నిల్చోడం చూసుంటాం. కానీ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం డీలర్లు గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. ఇదేమిటి చోద్యం అనుకుంటున్నారా? గత ఆర్నెల్లుగా ఎంఎల్ఎస్
గడువు ముగుస్తున్నా రేషన్ బియ్యం దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా కాకపోవడంతో డీలర్లు నిరసనకు దిగారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు బి�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లో మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లో కాంటా వేయకుండా డీలర్లకు బియ్యం పంపిణీ చేయడంతో ఒకటి నుం చి రెండు కిలోలు తరుగు వస్తుండటంపై డీలర్లు ఆందోళన వ్యక్తంచేశార
జిల్లా కేంద్రంలో ఎంఎల్ఎస్ పాయింట్లో చోటు చేసుకున్న గోనె సంచుల కుంభకోణంలో అధికారులు నిజాలు తేల్చి ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావును ఎమ�
ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి రేషన్ పంపిణీలో
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొనే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ ఆదేశించారు. కొనుగోలు చేసిన వారిపై కూడా కే