బీసీ కులగణన తప్పులతడకగా చేసి.. ఆ వర్గాలకు ఏదో చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని బీసీ సంఘాల సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.
దేశంలోని సంచారజాతులు దుర్భరమైన స్థితిగతుల నుంచి బయటపడాలని, రాజ్యాధికారం దిశ గా అడుగులు వేయాలని శాసనమండలి పక్ష నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ సంచార జాతుల సంఘ�
బీఆర్ఎస్ శాసన మండలి పక్షనేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం నియమించారు.
‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెకింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని ఎమ్మెల్సీ సిరికొండ మ�
కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నడూ బాగుపడింది లేదని, వారికి ఎప్పుడూ కన్నీరే మిగుల్చుతున్నారని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. బుధవారం రేగొండ మండలకేంద్�
మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీసీ హక్కుల సాధనే లక్ష్యంగ�