పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆనాటి పాలకులపై తిరగబడి గోలొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప పోరాట యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జి�
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పీ మధుసూదన్రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. సంఘం మూడో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆదివారం హైదరాబాద్లో నిర్వహించగా, ఇ�
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ కూర రఘోత్తంరెడ్డి కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఉచిత పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యం కాదని
పీఆర్సీ, పెండింగ్ డీఏలపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీళ్లు చల్లారు. ఈ విషయంలో తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేనని, క్యాబినెట్ భేటీ తర్వాత ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్టు �