సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కాలనీల్లో భద్రత పెంపొందుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా తెలిపారు. హైదరాబాద్ కొత్తపేట డివిజన్ పరిధి న్యూ మారుతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 56 సీసీ �
ఎన్నికల క్రతువులో పోలింగ్ సభ్యులదే కీలక బాధ్యత అని పోలింగ్ ఆరంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల వద్ద ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. నాగోలు ఈవెంట్ విల్లా ఫంక్షన్ హాల్
అభివృద్ధి - సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28,33 డివిజన్లల�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ భోధన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధ�