కర్ణాటకలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేసినందుకు ఆ రాష్ట్రం అంధకారంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు వేస్తే అంధకారం తప్పదని, అభివృద్ధి కావాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్య�
గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు ఉండేవికావు. దీంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో ముందు వెళ్లే వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి.
పోచమ్మతల్లి బోనాలతో షాద్నగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం కిటకిటలాడింది. మహిళలు, యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదా ? అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రశ్నించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమన్నారు. మ�
తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 157మంది లబ్ధిదారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభి