కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో చేపట్టిన బోర్వెల్ను సోమవారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం తీర్చేందుకు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రూ.ఐదు లక్షల �
MLA Vijayaramana Rao | పెద్దపల్లి, ఏప్రిల్19: రైతుల ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని గింజ కటింగ్ లేకుంగా కొనుగోలు చేయాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు.
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 10: రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించ�