కేసముద్రం : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని తాళ్ళపూసపల్లి, ధన్నసరి గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యం�
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | మహబూబాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ప రిశీలించారు. ఎమ్మెల్యే భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి �
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
మహబుబాబద్ : సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. గురువారం మహబుబాబాద్ నిజం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల�
మంత్రి సత్యవతి రాథోడ్ | గత ప్రభుత్వాలు మహిళలు, పిల్లల సంరక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్