విద్యాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది దేశంలోకెల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసమే ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ క
దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారీ ర్యాలీలు, కోలాట బృందాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొన్నది. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి దినోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలు అడగకుండానే అనేక ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు.
‘కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించాలి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలి.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయాలి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచే
నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు.
ముఖ్యమం త్రి కేసీఆర్ అపర చాణక్యుడని, ఆయనతో తులతూగే వ్యక్తి రాష్ట్రంలో మరెవ్వరూ లేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మొలకెత్�