నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల సాగునీటి కల నెరవేరుతున్నది. పెద్దవూర మండలం పూల్యతండా వద్ద లిఫ్ట్ను ఏర్పాటు చేసి డీ 8,9 కాల్వల పరిధిలో ఉన్న 7వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ
సీఎం కేసీఆర్ పాలనలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆశీర్వదించేందుకే ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్ర
ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి కోరారు. త్రిపురారం మండల కేంద్రంలోని సుశీల ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ త్రిపురారం మండ
దేశాభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణ మోడల్ పాలన దేశమంతా అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అమిత్షా ప్రసంగంలో పసలేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఉత్తవేనని ఆయన తేల్చ