బంజారాహిల్స్,ఆగస్టు 4: పేదల సంక్షేమమే లక్ష్యం గా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్లో కొత్తగా మంజూరైన 414
బంజారాహిల్స్,జూలై 29: బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్లకు సూచించారు. బోనాల ఏర్పాట్లపై జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో కార్పొరే
2,425 మందితో రక్తదానంఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుబంజారాహిల్స్, జూలై 25: మంత్రి కే తా రకరామారావు జన్మదినం సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూ సుఫ్గూడలోని కోట్�
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం రికార్డ
బంజారాహిల్స్, జూలై 22: తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త నిల్వలను పెంచేందు కు భారీ స్థాయిలో రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రాష
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎర్రగడ్డ, జూలై 18: రక్తదాన శిబిరాన్ని విజయవం తం చేసేందుకు కార్యకర్తలు సిద
బంజారాహిల్స్/జూబ్లీహిల్స్,జూలై 17: తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ జన్మదినం రోజున తలపెట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బంజారాహిల్స్,జూలై 16: పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న పేదలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకంలో భాగంగా రహ్మత్నగర్ డి�
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా.. కేవీబీఆర్ స్టేడియంలో నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మాగంటి జూబ్లీహిల్స్, జూలై 15 : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సంద�
పట్టణ ప్రగతి కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మందిర్, మసీదు, చర్చి ప్రాంగణాల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఎర్రగడ్డ, జూలై 8: సంపూర్ణాభివృద్ధే ధ్యేయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి �
ఎర్రగడ్డ, జూలై 5: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం అధికారులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్�
షేక్పేట్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గోపీనాథ్ వీధుల్లో చురుకుగా పారిశుధ్య పనులు దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు షేక్పేట్, జూలై 2: సీఎం కేసీఆర్ చేప�