జూబ్లీహిల్స్ జోన్ బృందం,/బంజారాహిల్స్/ ఖైరతా బాద్/అమీర్పేట్/బేగంపేట్/బన్సీలాల్పేట్ జూన్2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర�
జూబ్లీహిల్స్, జూన్1: వర్షాకాలంలో సమస్యలు రాకుండా మాన్సూన్ బృందాలు పనులు చేపడతాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఈ బృందాల సభ్యులు సత్వరమే చర్యలు తీసుకుంటారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్,మే29: వ్యాక్సిన్తోనే కరోనా మహమ్మరిని అడ్డుకోవచ్చని, ప్రభుత్వం వేస్తున్న ఉచిత వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మొదటి డోస్, రెం�
వెంగళరావునగర్, మే 28: రోడ్డు పై వరద నీరు నిల్వకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంపీ, జలమండలి శాఖ అధికారులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశించారు. సోమాజిగూడ డివిజన్ పరిధిలోని వెస్ట్�
సీఐఐ-నాట్కో ట్రస్టు ఆధ్వర్యాన బోరబండలో ఏర్పాటు ఐదు గదుల్లో 40 పడకలు ఉచితంగా మందులు, భోజనం, ఆక్సిజన్ సౌకర్యం ఎర్రగడ్డ, మే 25: నగరంలో చాలా కుటుంబాలు చిన్నచిన్న అద్దె గదుల్లో నివాసం ఉంటాయి.. ఈ కుటుంబాల్లో ఎవరిక�
బంజారాహిల్స్, మే 8: ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గత ఏడాది నుంచి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. బస్తీల్లో పెరుగుతున్న కరోనా వ్యాప్తి�
వెంగళరావునగర్, మే 3: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషిచేస్తున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ డివిజ�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీ కమ్యూనిటీ �
బంజారాహిల్స్, ఏప్రిల్ 11: టీఆర్ఎస్ పాలనతోనే పేదలకు శ్రీరామరక్ష అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మశంకర్నగర్కు చెందిన పలు పార్టీలకు చెందిన
ఎర్రగడ్డ, ఏప్రిల్ 2: అసంపూర్తి పనులకు యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం బల్దియా అధికారులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో విస్తృత పర్యటన జరిపారు. డివిజన�