పార్లమెంట్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీ చైర్మన్గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన పేరిట ఉత్సవాలు నిర్వహించడమెందుకో అర్థం కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్లోని సీపీఐ కా�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయసంహిత తదితర నూతన చట్టాలతో పోలీసు రాజ్యం నడుస్తుందంటూ ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని, నిరసన దీక్ష చేపట్టినా నేరమయ్యే పరిస్థితి ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్
బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఇలాంటి ముఖ్యమైన నివేదికలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.