ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కేవలం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రమే హాజరయ్యారు.
జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపెల్లి శేఖర్గౌడ్పై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. పూటక�
మండల సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన తన సీటు ఏదీ అని అడిగిన జడ్పీటీసీ సభ్యుడిపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు. ‘ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కా�
ఆరుతడికి ప్రాధాన్యమివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులను కోరారు. ఆదివారం ఆయన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్తో కలిసి లోయర్ మానేర�
“మంత్రి పదవి హుస్నాబాద్ ప్రజలు పెట్టిన భిక్ష” అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్�