‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేసింది. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించిన్రు. అధికారం వచ్చింది. మరి ఆ హామీలేమైనయ్? సరిగ్గా ఒక్కటి కూడా అమలు చేయలేదు’ అని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అ�
జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఘన విజయం సాధించగా, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నూకపెల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు తర్వాత క�
‘ఒకప్పుడు జగిత్యాల ఎట్లుండె.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇప్పుడెలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ఏండ్ల కొద్ది పాలించి చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ ప్రజలకు మేలు చేయలేదు అన�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమమని, పనిచేసే ప్రభుత్వానికే మద్దతు పలుకాలని జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో వార సంత జరిగే అంగడి గద్దెల ప�
కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే. అధికారం కోసం దొంగహామీలిస్తున్నరు. రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి పేదలకు రూపాయి సాయం చేయనోళ్లు.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామంటే ఎట్ల నమ్ముతరు.
‘తెలంగాణ రాకముందు గ్రామాలు గ్రామాలు ఎట్లుండె. ఇప్పుడెట్ల ఉన్న యి. నాడు కరెంట్ ఉన్నదా..? నీళ్లు ఉన్నయా..? అభివృద్ధి ఉందా..? సంక్షేమం ఉన్నదా..? మీ ముఖాల్లో సంతోషం ఉన్నదా..? ఏదీ లేదు.
‘ నా రాజకీయ జీవితంలో మున్నూరు కాపులు అందించిన అండదండలు, ఆదరణ మరువలేను. మీ సేవ కోసమే అహర్నిశలూ కృషిచేస్తున్న. నా వెన్నంటి నిలిచిన మీకు బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో ప్రాధాన్యమిచ్చాం’ అని జగిత్యాల బీఆర�
ప్రజల ముంగిటకి పాలనను తీసుకువచ్చి, వారిని అందులో భాగస్వామ్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం సంపూర్ణంగా విజయవంతమైంది.