మున్సిపాలిటీ అభివృద్ధ్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్ మునిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మె�
మున్సిపల్ చట్టం ప్రకారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లను ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణానికి సమీపంలోని నారాయణపేట రోడ్డు నవోదయ కాలనీలో నూతన వెంచర్ ప్రారంభోత్సవ �
దేశంలో రైతు జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు నిలబడిన చరిత్ర లేదని, త్వరలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. అమరచింత తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లను పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని ఆడపిల్లల పెండ్లి కి కల్యాణలక్ష్మి పథకం కొండంత అండ అని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం మంగళవారం 125 మంది లబ్ధిదారులకు అంద