బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.
గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని, ప్రతీ పైసా ప్రజోపయోగానికే వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు పంచాయతీల్లో రూ.3.10క�
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గతంలో కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధ
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని, రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గురువారం పండితాపురంలోని శ్రీ శ్రీన�
ఆడబిడ్డల వివాహానికి మేనమామలా నేనున్నానంటూ వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు.
ఇల్లెందు నియోజకవర్గ చరిత్రలో ఇదే మొట్టమొదటి జాబ్మేళా అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. హైదరాబాద్కు చెందిన పలు కంపెనీలు హరిప్రియ ఫౌండేషన్ (ప్రజాభవన్) ఆధ్వర్యంలో ఇల్లెందులో మంగళవారం జా�