కాంగ్రెస్ నాయకులు మ్యానిఫెస్టోలో చేర్చి ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
డిచ్పల్లి మండలకేంద్రంలోని గాంధీనగర్ శివారులో రహదారి పక్కన గురువారం రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ప్రతి రైతునూ ఆదుకున్న వ్యక్తి అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారని మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి అన్నారు.
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం వివిధ మండలాలకు చెందిన పలు సంఘాలు, కులస్తులు తీర్మానాలు చేసి పత్రాలను బీఆర్ఎస్ ప్రజా�
ధర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) దశ మారింది. ఈ సీహెచ్సీని వంద పడకల దవాఖానగా మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కారు.. నాణ్యమైన వైద
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని నారాయణ కల్యాణమండపంలో
సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత�