గుర్రంపోడు: మత్స్య కార్మికులకు ఉపాధితో పాటు గ్రామీణ సంపద వృద్ధ్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేపపిల్లల పెంపకం పథకా న్ని అమలు చేస్తున్నారని నాగార్జునా సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవార�
హాలియా: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాలకు చెందిన సుమారు 30మందికి 16లక్ష�
నిడమనూరు: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం నిడ మనూరు మండలం గుంటిపల్లి, బాలపురం, గ్రామాలకు చెందిన ముగ్గురికి రూ.1,80,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
త్రిపురారం: కల్యాణలక్ష్మి నిరుపేదలకు అందించే వరమని, అధికారులు, మధ్యవర్తులు డబ్బులకు ఆశ పడి లబ్ధిదారుల ను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్�
నిడమనూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని తుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎంఎఫ్ నిధులు రూ. 5 లక్షల వ్య
మాడ్గులపల్లి: పేద ఆడబిడ్లల పెండ్లిలకు ప్రభుత్వం అందజేస్తున్న తాంబూలమే కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్లని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం మండలంలోని కన్నెకల్ గ్రామంలో 29 మంది లబ్ధిదార�
హాలియా, పెద్దవూర : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం అనుముల మండలం పంగవానికుంట, కొత్తపల్లి, తిమ�
హాలియా, పెద్దవూర : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలో ఉన్న పేదింటి ఆడబిడ్డల కల్యా ణం తల్లిదండ్రులకు భారం కాకుడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశ
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించ డంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం హాలియా మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యలు, పార్టీ నాయక�
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక
హాలియా: ఉపాధ్యాయులే సమాజ మార్గ నిర్ధేశకులని, రాష్ట్రంలో ఉన్న, అమలవుతున్న గురుకుల విద్యావిధానం యావ త్ భారతదేశానికే ఆదర్శమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం హాలియా పెన్షనర్స్ భవనం లో
హాలియా: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన శంకరయ్యకు రూ.36 వేల సీఎంర్ఎఫ్ చెక్కును అందజేశారు.
హాలియా: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నాగార్జునసాగర్ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి చాడా కిషన్రెడ్
హాలియా: పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియాలో బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయ�