ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత యువ షట్లర్ మితున్ మంజునాథ్ సంచలన విజయం సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో మంజునాథ్ 21-19, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కీన్ యి లోహ్(సింగపూర్)ను మట్ట�
ఆర్లియన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు సమీర్వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి గేమ్లో గెలుపొందినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన సమీర్ 21-19, 19-21, 17-21 స్కోరుతో ఐర్లాండ్కు చె�
సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, అష్మితా చాలిహా సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో మిథున్ 21-17, 15-21, 21-18తో ఏడోసీడ్ కిడాంబి శ్రీకాంత్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అనంత్ బజాజ్ స్మారక ‘బాయ్’ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మిథున్, మాళవిక బన్సోద్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. గురువారం పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన పుర�