ఇటీవల జరిగిన మిస్వరల్డ్ పోటీల సందర్భంగా అందాల భామల విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ‘దివాలా’ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం మరోవైపు మిస్ వరల
Miss World pageant | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలను (Miss World pageant) వివాదాలు చుట్టుముడుతున్నాయి. పోటీలకు వచ్చిన ప్రపంచ సుందీమణులను రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని పర్యాటక ప�
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన అందగత్తెలకు నీరా సేవించే అవకాశం కల్పించడంపై గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ సోమవా రం ఒక ప్రకటనలో హర్షం �
ప్రపంచ అందాల పోటీలు-2025 ప్రారంభోత్సవ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాదాసీదాగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి.
Miss World Pagent | హైదరాబాద్లో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గచ్చిబౌలి స్టేడియంలో శనివారం 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 110 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు పాల్గొని.. తమ దేశ ఆహార్యం.. సంస్కృతీ, సంప్రదాయాలతో సందడి చేశారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా దేశాల సుం�
హైదరాబాద్లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైందని తెలుస్తున్నది. భారీ వేదికలు, ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం.
అతివల ఆత్మ గౌరవాన్ని కించపరిచే అందాల పోటీలను రద్దు చేయాలని జమాతే ఇస్లామి హింద్ రామవరం, రుద్రంపూర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స