ప్రపంచ సుందరీ పోటీల తుది ఘట్టం దగ్గరపడింది. ఎల్లుండి హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనున్నది. ఆ వేదికపై ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరించనుందో తేలిపోతుంది. 109 మంది అందాలభామలు ప్రపంచ సుందరీ కిరీటం కోసం తలప�
కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే ఆరోపణలు చేశారని, అందాల పోటీల నిర్వహణతో ఒక రూపాయి అయినా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వ�
అందాల పోటీలతో రాష్ర్టానికి ఒరిగిందేముందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘పోటీల నిర్వహణతో వరంగల్, హైదరాబాద్ నగరాల ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?’ అంటూ న�
మిస్ వరల్డ్-2025 పోటీలకు వ్యతిరేకంగా నిరసన తెలి పే మహిళల హకుపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తున్నదని అందా ల పోటీల వ్యతిరేక పోరాట వేదిక మండిపడింది. ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్టులకు, గృ హ నిర్బంధా�
హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సంస్థ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఏ పద్ధతి ప్రకారం ఏజెన్సీని ఎంపిక చేశారు? ఆ ఏజెన్సీకి ఎంత చెల్లించారని అడిగితే ఎలాంటి సమాధ
అందాల పోటీల నిర్వహణ కోసం రోడ్డు పక్కన ఉండే చిన్న ఇండ్లు, దుకాణాలు కూల్చడం ఏమిటని? వాళ్ల కడుపులు కొట్టడం ఎందుకని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల కూల్చడం రేవ�
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే మిస్వరల్డ్ అందాల పోటీలను రద్దుచేయాలని మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల పోటీల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఐక్యవేది
ప్రపంచ అందాల పోటీల ప్రారంభోత్సవం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా జరగనున్నది. సమిస్ వరల్డ్-2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు �