సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై(,Singareni dues) ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్ ) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర�
గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకోవడం సాధ్యం కానందున ప్రజల సమైక్యత సమగ్రత కోసం సింగరేణిలో దసరా సెలవును మార్పు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సింగరే�
రాజకీయ కక్షతోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జావిద్ పాషా, బీఆర్ఎస్ నాయకుడు బాలసాని కొమరయ్య (ఎర్ర కొమురయ్య) ను సింగరేణిలో అక్రమంగా బదిల�