రైతుల గోస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాకుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డును మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్
వరంగల్ ఎనుమాముల వ్యవ సా య మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చి యార్డులో మంగళ వా రం జీరో కాంటాలు నిర్వహించారు. మిర్చి తూకం వేసే క్ర మం లో దడువాయి దగ్గర ఉండి జీరో కాంటా చేయడం గమనా ర్హం.
నగరంలోని వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో దళారీల దోపిడీని అరికట్టాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి.
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గల మిర్చి యార్డులో మధ్యదళారీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్ర�
ఎర్ర బంగారం(తేజా మిర్చి)తో మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పోటెత్తింది. మేడారం జాతర తర్వాత పంట రాక తగ్గుతుందని అధికారులు, వ్యాపారులు భావించినప్పటికీ అంచనాలకు మించి వివిధ జిల్లాల నుంచి రైతులు భారీగా సరు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు సోమవారం రికార్డు స్థాయిలో 30,918 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా సోమవారం అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో మార్క�
గుంటూరు మిర్చి యార్డుకుసెలవు | గుంటూర్ మిర్చి యార్డుకు రేపు సెలవు ప్రకటిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు �