MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్కు చెందిన మీరాబాయి చాను పతకం నెగ్గిన మరుసటి రోజే.. అదే రాష్ర్టానికి చెందిన బింద్య కామన్వెల్త్లో రజతంతో సత్తాచాటింది. 23 ఏండ్ల బింద్య 202 క�
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 27 ఏళ్ల మ�
టోక్యో ఒలింపిక్స్లో భారత్ కు వెయిట్ లిఫ్టింగ్లో పతకం తీసుకొచ్చిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యతరగతి నుండి వచ�
ఇంఫాల్ : టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను గొప్ప మనసు చాటుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయపడ్డ లారీ డ్రైవర్లను �
పైకి ఎదిగితే సరిపోదు.. అలా ఎదగడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటేనే గొప్పోళ్లవుతారు. తాజా టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన వె�