టోక్యో ఒలింపిక్స్లో భారత్ కు వెయిట్ లిఫ్టింగ్లో పతకం తీసుకొచ్చిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యతరగతి నుండి వచ�
ఇంఫాల్ : టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను గొప్ప మనసు చాటుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయపడ్డ లారీ డ్రైవర్లను �
పైకి ఎదిగితే సరిపోదు.. అలా ఎదగడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటేనే గొప్పోళ్లవుతారు. తాజా టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన వె�
మీరాభాయ్ ఛాను.. ఒకప్పుడు ఈ పేరు ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. ఒలంపిక్స్లో 49 కిలోల విభాగంలో ఆమె రజత పతాకం సొంతం చేసుకున్న ఛాను భారత్కు తొలి పతాకాన్ని అందించింది. ఈ క్రమంలో ఆమకు అభిమానులు ఘన స్వాగత
ఇంఫాల్లో ఘన స్వాగతం పలికిన అభిమానులు ఇంఫాల్: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్లో ఘన స్వాగతం లభించింది. మ�
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసింది
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన మెడల్ను దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు మీరాబాయి చాను తెలిపారు. తనను ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి, దేశ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు