మీరాలం చెరువు వద్ద ఓ బాలుడిని గుర్తు తెలియ ని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్లో ఏడేండ్ల బాలుడి హత్య (Murder) కలకలం రేపుతున్నది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ సిటీలో బాలుడి తలపై రాళ్లతో కొట్టి చంపేసిన దుండగులు.. మృత
పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉండనున్నాయి
“మీరాలం చెరువు మీద సుందరమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. దీనితో పర్యాటకంగా అ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు, ఓల్డ్ సిటీ రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. బెంగుళూరు హైవేకు మరింత వేగంగా చేరుకునే వెసుల�
పాత నగరంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జూపార్కును అనుకొని ఉన్న మీరాలం చెరువు మీదుగా 2.5 కి.మీ మేర నిర్మించే హైలెవ�
మీరాలం చెరువుపై తీగల వంతెన నిర్మాణం అత్తాపూర్ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి బహుదూర్పురా వరకు.. దుర్గం చెరువు బ్రిడ్జిని తలదన్నేలా ఆధునిక శైలి రెండున్నర కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం నోటిఫికేషన్ జారీ చే�
చార్మినార్ : గులాబ్తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షానికి పాతనగరంలోని మీర్అలం చెరువు అలుగు పారింది. పై ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటితో మీర్అలం చెరువు నిండుకుండలా మారింది. జూ పార్క్ ఆవరణవైపు కొనసా