విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని పాఠశాలలో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మం�
UGC NET exam | దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTS) బుధవారం రద్దు చేసిన విషయం
ఓవైపు నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది.
ప్రజారోగ్యంపై నిరంతర పరిశోధనలు జరగాలని ఐఐపీహెచ్హెచ్ డైరెక్టర్ ప్రొ. మధుబాల అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ (ఐఐపీహెచ్హెచ్), సైరస్ పుణే వ
నవోదయ స్కూళ్లలో 3 వేలకు పైగా.. భర్తీకి నోచుకోని ఉపాధ్యాయ పోస్టులు లోక్సభలో కేంద్ర విద్యా శాఖ వెల్లడి న్యూఢిల్లీ, జూలై 25: దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నో
న్యూఢిల్లీ: కోవిడ్ వేళ స్కూళ్ల మూసివేత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూళ్లు మూసివేయడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం చూపినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించ�