TS Ministers | సమైక్య రాష్ట్రంలో గత పాలకులు దత్తత పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను దగా చేశారని..ఇక్కడి కరువును చూపించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకువచ్చి సీమాంధ్రకు తరలించి వారు బాగుపడి తమను అన్యాయానిక�
తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్య
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Minister Niranjan reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంపై తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలపై, సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని.. నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఉన్నది ఓట్ల యావ మాత్రమేనని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉద్ఘాటించా