పెండింగ్లో ఉన్న శంకరసముద్రం రిజర్వాయర్ పనులు కొలిక్కి రావడం లేదు. ఈ సమస్యను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న లక్ష్యంతో గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కొత్తకోటలో పర్య�
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, కీలక అధికారులు అత్యవసర, దూర, మారుమూల ప్రాంతాల పర్యటనల కోసం ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం.
ధాన్యం టెండర్లను రద్దు చేయాలా? పౌరసరఫరాల సంస్థ విక్రయించిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు మరింత గడువు పొడించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.
రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈఎన్సీ (రామగుండం) ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సింది�
నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు.