పలమనేరు మండలం పరిధిలోని గుండుగల్లు గ్రామంలో నూతన సచివాలయం కాంప్లెక్స్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సచివాలయం కాంప్లెక్స్ను రూ.40 లక్షల నిధులతో నిర్మించారు. అదేవిధంగా రూ.21.98 లక�
Peddireddy coments: పేదలకు ఓటీఎస్ పథకంతో ఎంతో మేలు ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై...
అమరావతి : అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరణపై ఆయన స్పందించ
కొనసాగుతున్న ఉన్నతస్థాయి కమిటీ విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది.
ఉన్నతస్థాయి కమిటీతో విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�