అందుకే ప్రతి విషయానికీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు వేగంగా అంబేద్కర్ విగ్రహ పనులు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టిం�
మంత్రి కొప్పుల | చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.
ధర్మపురి: అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంల�
నీవన్నీ కమ్యూనిస్టు భావాలే కదా మాజీ మంత్రిని ప్రశ్నించిన మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 11: రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక పదవులు, గౌరవాన్ని పొందిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్లో ఉంటూనే నష్టపరిచే కార్యక్రమాల
మంత్రి కొప్పులపై ఆరోపణలు అవాస్తవం ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలు ఫిర్యాదుదారులు ప్రజాసమక్షంలోకి రండి జనగామ గ్రామస్థుల స్పష్టీకరణ గోదావరిఖని, మే 8 : ‘నిప్పు లాంటి మనిషిపై ఇన్ని అభాండాలా?.. ప్రభుత్వా�
హైదరాబాద్ : శాసనసభలో పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం పహాడీ షరీఫ్లోని దర్గా హజ్
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ కవిత పై పాటల సీడీ ఆవిష్కరణ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ )/ కమాన్చౌరస్తా: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మహిళలు, �
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రజా గాయకుడు గద్దర్ శుక్రవారం మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల �