మంత్రి జగదీష్రెడ్డి | వాక్సిన్, కొషీల్డ్ టీకాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు.
ముగిసిన మినీ పురపోరు ప్రచారం వెనుకబడిన ప్రతిపక్షాలు అన్ని స్థానాలు టీఆర్ఎస్కే మొగ్గు హైదరాబాద్/నెట్వర్క్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరు ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు ను ప్రదర్శించింది. ఈన�
మంత్రి జగదీష్ రెడ్డి | కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి జగదీష్రెడ్డి | ఎటువంటి అలజడులకు, అరాచకాలకు తావు లేకుండా గాంధీ చూపిన మార్గానికే వన్నె తెచ్చిన యోధుడు సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
మంత్రి జగదీష్ రెడ్డి | ప్రముఖ పద్య కవి తిరునగరి మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాహితీ శిఖరం నెలకొరిగినట్లైందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మరో 23 మిల్లులకు కొనుగోళ్ల అనుమతి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి సూర్యాపేట జిల్లా సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఏప్రిల్ 24 : ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాల�
లబ్ధిదారులకే నేరుగా సంక్షేమ ఫలాలు కాంగ్రెస్ హయాంలో కొందరికే ప్రభుత్వ పథకాలు అందరినీ ఒక తీరుగా చూసే పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల బూటకపు మాటలు నమ్మొద్దు టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెల�
సూర్యాపేట : నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోళ్ల కేంద్రానికి తరలించాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సరయిన ధరను పొందే వెసులుబాటు రైతులకు ఉంటుందని ఆయన �
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా | సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మంత్రి జగదీష్రెడ్డి | హాలియాలో జరిగిన నిన్నటి సీఎం కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు.
ఆకలిచావులు నిరోధించిన కేసీఆర్ | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి. స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివార�
జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన