బీజేపీ| బీజేపీ నేతలు రాజ్యాంగ విరుద్ధంగా, వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. టీఆర్ఎస్పై చార్జిషీట్ విడుదల చేస�
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
పండుగలా వ్యవసాయం | ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వ్యవసాయ పండుగలా సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
సాగర్లో జానారెడ్డి చేసింది శూన్యంఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి పెద్దవూర, ఏప్రిల్ 5: గత 60 ఏండ్లలో పాలనలో తెలంగాణ ఆగమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్
మంత్రి జగదీష్ రెడ్డి | సొంత స్థలం ఉన్న ప్రతి పేదకు రెండు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
జానారెడ్డి ఇక గతం మాత్రమే | నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించాం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా విద్యు
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి బాలబాలికల సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్-2021 కబడ్డీ పోటీలు రెండోరోజు హోరాహోరీగా కొనసాగాయి. ఉత్తరప్రదేశ్ – తెలంగాణ బాలుర జట్ల మధ్య పోటీని మంత్రి జగదీశ్ రెడ్డి టాస్�
బాధితులకు మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో అపశృతి చోటు చేసుకుంది. మైదానంలో వీక్షకుల కోసం భారీ ఏర్పాట్లు చేయగా.. తూర్పు వైపు ఉన్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంత�
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో కబడ్డీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. సూర్యాపేట ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయ�
సూర్యాపేట : కూరగాయల పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్ది వెల్లడించారు. మిద్దె తోటల పెంపకం వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటం శ�
హైదరాబాద్ : రాష్ర్టంలో విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యుత్ ఛార్జీల విషయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమ
స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో చేరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి