యాదాద్రికి చేరుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకునున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్
బేగంపేట్ జూన్ 14: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాలను జూలై 25, 26వ తేదీల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అరణ్య భవన్లో మ�
ప్రగతిపథం| ఏడేండ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ రథ సారిధి కేస
అటవీ ఉద్యోగుల| కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు
ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో లాక్డౌన్ను పరిశీలించా�
మంత్రి అల్లోల | జిల్లాలో రెండో దశలో కొవిడ్ ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి ఐకే రెడ్డి | లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
మంత్రి అల్లోల | మరోసారి విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని, స్వీయ జాగ్రత్తలే ఇందుకు శ్రీరామ రక్ష అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఎదుర్కోలు ఉత్సవం | ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మంగళవారం రాత్రి సీతారామస్వామి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది.
మాజీ మంత్రి చందూలాల్| మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.