అంబేద్కర్| రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య �
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి | జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం.
హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణలో అటవీ శాతం 3.67% పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. శాసనసభ�
హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రీశుడి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో లక్ష్మీనారసింహునికి కల�
హైదరాబాద్: ప్రకృతికి మన అవసరం కంటే.. మనకే ప్రకృతి అవసరం ఎక్కువని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుత
హైదరాబాద్ : వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి అధ్యక్షత నియమించిన మావన – జంతు సంఘర్షణల నివారణ సూచనల కమిటీ శనివారం అరణ్య భ
నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడార
నిర్మల్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్య�
వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల�
ఆదిలాబాద్ : రైతు వేదికలు దేశానికే ఆదర్శమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రా