తరచూ ఎక్కడికి వెళ్ళిన జైశ్రీరామ్.. జైశ్రీరామ్.. అని నినదించే కేంద్రమంత్రి బండి సంజయ్ అదే నినాదస్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన యూరియా తీసుకువచ్చి రైతులకు ఎందుకు మేలు చేయడం లేదని ర
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ... అంటూ ఓ దివ్యాంగుడు గురువారం ధర్మపురిలో జరిగిన బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మొరపెట్టుకున్నాడు.
రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారి గా కోరుట్ల పర్యటనకు వచ్చిన ఎస్సి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శనివారం కోరుట్లలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ క�