పారిశ్రామిక వృద్ధిరేటు గత నెలలో 4 శాతంగా నమోదైంది. గనుల రంగం అంచనాలకుమించి రాణించడం వల్లనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది.
Mining sector | దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం(Mining sector) పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.
గనుల రంగంలో కమర్షియల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కు చెందిన పీపీఎస్ మోటర్స్...స్కానియా కమర్షియల్ వాహన సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసి
రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందజేసిన మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మైనింగ్ రంగంలో సాంకేతిక వినియోగానికి ప్రముఖ ఇంజినీర్ డాక్టర్ ఇనుముల సత్యనార�