Asaduddin Owaisi | అమెరికా వేదికగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Asim Munir) భారత్పై అణు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవ�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతా�
లౌడ్ స్పీకర్ల తొలగింపు అంశం మహారాష్ట్రలో ఇప్పుడే సద్దు మణిగేలా లేదు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మ�
హిజబ్ వివాదం కాస్త చల్లారిందనే లోపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. హిజబ్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇన్షా… ఏదో ఒకరోజ�
హిజబ్ వివాదంలో పాకిస్తాన్ తలదూర్చింది. భారత్కు హితవచనాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాక్కు కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యపై భారత్కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్స�