ఎంత ఆహారం తీసుకున్నా మన్యం ప్రాంతంలో రక్తహీనత సమస్య గిరిజనులను వెంటాడుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యంతో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు.
Millet ( Ragi ) Modak | ప్రస్తుతం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసమే అందరి ఆరాటం. ఆరోగ్యవంతమైన రుచుల జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తాయి చిరుధాన్యాలు. వీటివల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. అందులోనూ రాగులు బలవర్ధకమైన ఆహారం. శరీర�
కరోనా నేపథ్యంలో అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెడుతున్నారు. పొద్దున తినే అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ ఇమ్యూనిటీ పెంచే వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇంట్లో ఫుడ్ అయితే ఓకే.. క�
టేకులపల్లి : సీడీపీఓ పరిధిలో ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మం
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే మిల్లెట్స్రోజువారీ ఆహారంలో ఇవి భాగం కావాలిహైదరాబాద్, జూలై 29: రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నల్లాంటి చిరుధాన్యాలు(మిల్లెట్స్) ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయ�