అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. దాదాపు మూడున్నర నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది) సాగుతున్న ఈ పోరు.. ఇప్పుడప్పుడే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఆ మధ్య శాంతి కోసం చర్
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడంతో మదుపర్లు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఇతర వాటికి మళ్లించ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనడం మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు చ�
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటుండటంతో చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం మదుపర్లలో ఆందోళన పెంచింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలోనే వార్ కొనసాగితే క�
Modi Welcomes UAE President | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్లో దాచుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ను ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో ఆయన ప్రాణాలకు ముప్పున్న నేపథ్యంలో బంకర్లోకి వెళ్లినట్�
విదేశీ మారకం నిల్వలు క్షీణించాయి. ఈ నెల 12తో ముగిసిన గత వారంలో 5.4 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. అంతకుముందు వారం వరకు వరుసగా 7 వారాలపాటు పెరుగుతూపోయిన ఫారెక్స్ రిజర్వులు.. మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హై�