కృత్రిమ మేధ కారణంగా సాఫ్ట్వేర్ రంగం రూపురేఖలు పూర్తిగా రూపాంతరం చెందుతున్న క్రమంలో టెక్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువ ప్రొఫెషనల్స్కు అవసరమైన ఒక నైపుణ్యాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వె
నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Satya Nadella | ఇంటర్నెట్ పై గుత్తాధిపత్యం కోసం గూగుల్ వందల కోట్ల డాలర్లు చెల్లించి, ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఆరోపించారు.
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో కీలక నాయకత్వ మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే మరో భారతీయునికి సంస్థలో ఉన్నత స్థానం లభించింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీవో)గా పవన్�
ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్