రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆరంభంలోనే రోహిత్ (5), అన్మోల్ (5) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (54) ఆద
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ (5) పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ (31 నాట
ముంబై ఇండియన్స్కు మరో షాక్. టాపార్డర్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. అంతకుముందు రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (5) పెవిలియన్ చేరాడు. నాలుగో ఓవర్లో ఇషాన్ కిషన్ మూడు బౌండరీలు బాదాడు. నవద
భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కు రెండో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (10) అవుటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన సులభమైన బంతిని పాయింట్ దిశగా మరల్చడంలో రోహి
ముంబైతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ ఓపెన్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. 66 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన రాజస్థాన్కు యశస్వి జైస్వాల్ (1), దేవదత్
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో పవర్ప్లేలో రాజస్థాన్కు షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి కొంత సహకారం అందించిన దేవదత్ �
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ దంచి కొడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను బు�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో బౌలింగ్, బ్యాటింగ్లో గొప్ప ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతోంది.రాజస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ముంబై 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి111 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ �
ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లలో రాజస్థాన్ 4 వికె
ఢిల్లీ: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. తొలి నాలుగు ఓవర్లు ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ ధనాధన్ బ్యాటింగ్తో అలర�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్�