ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే యోగా దినోత్సవ పోస్టర్లను గురువారం
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు గడువు ముగిసింది. దాంతో ఆ కమిటీకి యూనివర్సిటీ అధికారులు ఎస్ఎస్ఆర్(సెల్ఫ్ స్టడీ రిపోర్టు)ను ఇప్పటికే అందజేశారు. ఈ క్రమంలో వర్సిటీలోని అకాడమిక�
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 4,6 విద్యార్థులకు జూన్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఓఈ డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ శుక్ర�
విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 7 వ సెనెట్ కమిటీ సమావేశం బుధవారం మినీ
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఐసీటీ తైక్వాండో పోటీలను వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాక�
TS PECET 2022 Results | ఈ నెల 24న టీఎస్ పీఈసెట్-2022 ఫలితాలు విడుదల కానున్నాయి. పీఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి.. మాసాబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిలో