సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్
Harish Rao | శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మెస్ ఛార్జీలు, రైతు బీమా, వ్యవసాయ యంత్ర పరికరాలకు డబ్బులు ఇవ్వల�
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగడంతో నాణ్యమైన భోజ నం పెట్టలేకపోతున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు అభిప్ర
Student agitation | కూకట్పల్లి జేఎన్టీయూలో(Kukatpally JNTU) విద్యార్థులు ఆందోళన(Student agitation) బాటపట్టారు. మెస్ చార్జీలు(Mess charges) ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ చాంబర్ వద్ద నిరసనకు దిగారు.
హాస్టల్ విద్యార్థుల 10 నెలల మెస్చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి సోమవార�
R.Krishnaiah | పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల హాస్టల్ మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 25 శాతం పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.