హైదరాబాద్ : కూకట్పల్లి జేఎన్టీయూలో(Kukatpally JNTU) విద్యార్థులు ఆందోళన(Student agitation) బాటపట్టారు. మెస్ చార్జీలు(Mess charges) ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ చాంబర్ వద్ద నిరసనకు దిగారు. మెస్ చార్జీలతో పాటు హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.