Pulivendula | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు.
YCP Leader Nagarjuna | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమయ్యిందని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు మేరుగ నాగార్జున ఆరోపించారు.
Merugu Nagarjuna | నాపై కోపం కోపం ఉంటే చంపండి.. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కోరారు. తనను శారీరకంగా లోబరుచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ విజయవాడ�
Merugu Nagarjuna | వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం దాడులు
AP News | అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో, విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్
Merugu Nagarjuna | ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గురువారం రాత్రి తొలగించడం సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ అంబేడ్కర్ వి
AP News | ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మరని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆమె ఆరోపణలు చేస్తున్నారని వ�