బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం కింద మొక్కలను నాటే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పచ్చదనం పెంపొందించేందుకుగాను బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని సిద్దార్థ యోగా విద్యాలయంలో ఆదివారం నిర్వాహకుడు డాక్టర్ రామచందర్ర
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళ�
జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ వనాన్ని శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి గురువారం ప్రారంభించారు.