తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ సర్జన్.. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. 299 మంది రోగులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో అత్యధిక మంది చిన్నారులేనని పోలీసుల దర్యాప్తులో తేలిం
ప్రజల మనిషిగా డాక్టర్ బాలకిష్టయ్య చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జి ల్లా దవాఖానలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివా�
వైద్య వృత్తి పవిత్రమైనదని, దేవుడితో సమానంగా చూస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన నూతన �
వైద్య వృత్తి అత్యంత ఉన్నతమైనదని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. విద్యార్థులు సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకుని కష్టపడి చదవాలని, నైపుణ్యం గల వైద్యులుగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకా�
వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, వైద్య సిబ్బంది ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నిమల్ల కొండల్రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 269 మంది స్టాఫ్ నర్సులకు డీఎంహెచ్
సీఎం కేసీఆర్ విజన్తో అనతి కాలంలోనే ప్రభుత్వ వైద్య రంగం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఎనిమిదేండ్లలో దేశంలో 71 శాతం ఎంబీబీఎస్ సీట్లు పెరిగితే, అదే తెలంగాణలో 127 శాతం పెరిగాయి.